Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అనుమానిస్తోందని విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చంపేసిన భర్త..

ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అ

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (16:04 IST)
ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అనే వ్యక్తి పాము విషాన్ని భార్య సహీదాకు ఇంజక్షన్ రూపంలో ఇచ్చి చంపేశాడు. సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుంచి ఈ విషాన్ని సాహెబ్ కొనుగోలు చేశాడు. భార్య అనుమానిస్తోందని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి మొగల్ సాహెబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
 
మరోవైపు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రినే హత్య చేసేందుకు ఓ కొడుకు కట్టుకున్న భార్యతో కలిసి ప్రయత్నించాడు. తండ్రి నోట్లు పురుగుల మందు నోట్లో పోసి.. వంటిపై కిరోసిన్‌చల్లి నిప్పంటించేందుకు ఇరువురు యత్నించారు. తండ్రి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు బాదితుడిని కాపాడారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments