Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యమీద కోపం.. అనుమానం.. పిల్లలను కెనాల్‌లో పడేసి..

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (22:30 IST)
భార్యమీద కోపంతో పిల్లలను కెనాల్‌లో పడేసి హతమార్చాడో తండ్రి. ఈ దారుణం తాడేపల్లి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భార్య మీద అనుమానంతో  ముక్కు పచ్చలారని తన పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్‌హాం కెనాల్‌లో పడేశాడు.
 
తమ పిల్లలు జోష్ణ (6) షణ్ముఖ వర్మ (4) నిన్నటి నుంచి కనిపించడం లేదని పెద్దకాకాని పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తండ్రే పిల్లలను చంపేసినట్టు వారి విచారణలో తెలిపింది.
 
గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హామ్ కెనాల్‌లో సెర్చ్ చేయగా.. ఇద్దరి చిన్నారుల మృతదేహాలు దొరికాయి. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments