Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.8లక్షలు పందెం కట్టాడు.. టీడీపీ ఓడిపోయిందని పురుగుల మందు తాగేశాడు..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:16 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును నమోదు చేసుకుంటుందని.. రూ.8లక్షల పందెం కట్టిన వ్యక్తి మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామానికి చెందిన కంఠంనేని వీర్రాజు (40) అనే వ్యక్తి.. తెలుగుదేశం గెలుస్తుందని ఎనిమిది లక్షల రూపాయలు పందెం కాశాడు. 
 
కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేత ఒకరు తన ఆస్తిని మొత్తం బెట్టింగ్ వేస్తానని చెప్పడం ఫలితాలకు ముందు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే నేతల బెట్టింగులు ఊపందుకున్నాయి. ఈ బెట్టింగ్‌లకే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments