మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టాడు.. చివరికి..?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:48 IST)
విశాఖలో మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్‌గా.. వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజీరియన్లు. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్లు చెప్తూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు. 
 
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులు అంటూ ఇంకొకరితో ఫోన్ చేయించడం.. టాక్స్ కడితే విడిచి పెట్టేస్తానంటూ లక్షలు గుంజేస్తున్న వైనం బయటపడింది. విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాడకు చెందిన ఒక ముస్లిం యువతికి కొన్నాళ్ల కిందట వివాహమైంది. 
 
రెండేళ్ల పాప వుంది. భర్తతో విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించింది. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్ ఒక మ్యాట్రీమోనీ డాట్‌కామ్‌లో అప్‌లోడ్ చేశారు. సంబంధిత వెబ్ సైట్ ఆమె వివరాలను చూసిన కేటుగాళ్లు.. నెలరోజుల కిందట ఆమెకు ఫోన్ చేశారు. 
 
దుబాయ్‌లో వుంటానని నమ్మబలికాడు. గిఫ్టులు కస్టమ్స్ అంటూ డబ్బులు పంపమని.. మోసం చేశాడు. సదరు మహిళ డబ్బు పంపాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments