Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలు.. భార్యాపిల్లల్ని హత్య చేసి.. ఆపై వ్యక్తి బలవన్మరణం

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (18:36 IST)
ఓ వ్యక్తి తన భార్యాపిల్లలను హత్య చేసి, అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నాగరాజు అనే వ్యక్తి పాత ఇనుప సామాగ్రి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలతో తన భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా వాళ్ల మధ్య గొడవ జరిగింది.
 
ఈ క్రమంలో అదే రాత్రి భార్యతో పాటు కుమారుడు సిద్ధార్థ, కుమార్తె రమ్యశ్రీలపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నాగరాజు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా తలుపులు మూసి ఉండటం.. ఇంటి నుంచి దుర్వాసన రావడం గుర్తించారు.
 
ఈ నేపథ్యంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా.. ఆ కుటుంబమంతా విగత జీవులుగా పడివున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments