మ‌ల్ల‌య్య స్వామి కొండ‌పై పూజ చేస్తూ...ఇలా జారి ప‌డి...

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (12:25 IST)
అంద‌రూ చూస్తుండ‌గానే, ఈ ఘోరం జ‌రిగిపోయింది. శ‌నివారం ఉద‌యం... మ‌ల్ల‌య్య స్వామి కొండ‌పై పూజ‌లు చేస్తూండ‌గా, హార‌తి ఇస్తూ, పూజారి జారి ప‌డ్డాడు.

కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా సింగనమలలోని గంపమల్లయ స్వామి కొండపై పూజ‌లు చేస్తూ, పూజారి జారిపడి మరణించాడు. కొండ కింద నుంచి పూజ‌ను తిల‌కిస్తూన్న కొంద‌రు గ్రామ‌స్తులు, దీన్ని త‌మ సెల్ ఫోన్ లో వీడియో తీశారు.

వాళ్ళు కొండ‌పై జ‌రుగుతున్న పూజ తంతును వీడియో తీస్తుండ‌గా, హ‌ఠాత్తుగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దీనితో పూజ‌లో ఉన్న భ‌క్తులంతా హ‌తాశుల‌య్యారు. కొండ‌పై అస‌లే వ‌ర్షంగా ఉండ‌టంతో, రాయిపై కాలు జారి ప‌డి, పూజారి కింద ప‌డిపోయిన‌ట్లు స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments