Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఓటమికి మలేరియా కూడా ఓ కారణం... శిల్పా మోహన్ రెడ్డి

భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మె

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (12:09 IST)
భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
 
ఈ నేపధ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. మీ ఓటమికి కారణాలు ఏమిటని అడిగినప్పుడు... తెదేపా విపరీతంగా డబ్బులు పంచిందనీ, ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకూ పంచారు. అంతేకాదు... దేవాలయాలు, మసీదులు, స్మశానాలకు డబ్బు మంజూరు చేశారు. విపరీతంగా ధన ప్రవాహం జరిగింది. 
 
ఇంకా నేను మలేరియా బారిన పడి 20 రోజుల పాటు బయటకు రాలేకపోయాను. ఇది కూడా నా ఓటమికి ఓ కారణం. అంతేకాదు... భూమా నాగిరెడ్డిపై వున్న సానుభూతి కూడా పనిచేసింది. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విమర్శించినదేమీ ఇక్కడ పనిచేయలేదు" అని చెప్పుకొచ్చారు శిల్పా మోహన్ రెడ్డి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments