Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృపామణి ఆత్మహత్య కేసు : ఎట్టకేలకు ప్రధాన నిందితుడి అరెస్టు

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (13:17 IST)
కృపామణి ఆత్మహత్య కేసులో గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి జారుకున్న ప్రధాన నిందితుడు గుడాల సాయ్ శ్రీనివాస్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేశారు. కృపామణిపై వేధింపులకు ప్రధాన కారణంగా ఉన్న శ్రీనివాస్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. అతడు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాను వదిలి హైదరాబాదులో తలదాచుకున్న శ్రీనివాస్ ఆచూకీని కనిపెట్టిన పోలీసులు బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం రాత్రికి రాత్రే అతడిని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు. 
 
కాగా, కృపామణి ఆత్మహత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెల్సిందే. సాక్షాత్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ కేసుపై దృష్టి సారించిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు. ఇపుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments