Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్: చంద్రబాబుకు మహేష్ డాడ్ కృష్ణ రూ.50లక్షల చెక్!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (19:41 IST)
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ రాజా బ్యాటరీస్ తరపున రూ. కోటి చెక్కును చంద్రబాబుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అందజేశారు. 
 
అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. తుపాను వల్ల విశాఖకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా వాదులందరు ముందుకు వచ్చి... తుపాను బాధితులను ఆదుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మహేష్ హాంకాంగ్‌లో ఉన్నందున రాలేకపోయాడని కృష్ణ వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments