Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తెలుగుదేశం మహానాడు

Webdunia
బుధవారం, 27 మే 2015 (07:36 IST)
తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ప్రతీ యేడు నిర్వహించే మహానాడు గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ లోని గండిపేటలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు.

గండిపేటలో మహానాడు నిర్వహించనున్న ‘తెలుగు విజయం’లో ఏర్పాట్లను పూర్తి చేశారు. మహానాడులో రెండురాష్ట్రాల అంశాలతో పాటు జాతీయ సమస్యల మీద తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదించనున్నారు. టి- సర్కారు వైఫల్యాలపైనా చర్చించనున్నారు. లోకేశ్‌కు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

ఆయన చేస్తున్న కృషికి అభినందన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. మహానాడులో తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించనుంది. ఈ వేడుకకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి కార్యకర్తలు రానున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments