Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు జులాయి.. మందలించిన తండ్రి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:05 IST)
కొడుకు తీరుపై విసిగిపోయిన తల్లి మనస్తాపానికి గురైంది. అంతే మేడమీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటవ మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాటికొండ గ్రామం, చిత్రపురం కాలనీలో నివాసం వుంటున్న పేటా పెంటయ్య, మౌనిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
పెంటయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కుమారుడు మాత్రం జులాయిగా తిరుగుతూ కాలం గడిపాడు. ఈ వ్యవహారంపై కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడంపై మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొంది. 
 
నిత్యం ఈ వ్యవహారాన్ని కళ్లారాజూస్తున్న తల్లి మనస్తాపానికి లోనైంది. కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments