Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనేటి గట్టుపై ప్రేమజంట ఆత్మహత్య.. విషం తాగి తిరిగిరాని లోకాలకు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2016 (11:17 IST)
ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ జంట కోనేటి గట్టుపై విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. కులాలు వేరుకావడంతో పెద్దలు వారి ప్రేమకు అడ్డుతగిలారు. దీంతో ఆ ప్రేమ జంట నార్కెట్‌పల్లి మండలం అక్కినపల్లి గ్రామంలోని రామాలయం పక్కనే ఉన్న కోనేరు వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమికులను నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్నలుగా గుర్తించారు. 
 
రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అందుకే ఈ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments