Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం భార్యను చంపాడు, ఆ తర్వాత

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (23:08 IST)
పరాయి స్త్రీపై మోజు పెంచుకుని కట్టుకున్న భార్యను హతమార్చాడు. గుట్టు చప్పుడు కాకుండా పాతిపెట్టాడు. నాలుగేళ్లు నిజం బయటకు కక్కకుండా జాగ్రత్త వహించాడు. చివరికి ప్రియురాలిని కూడా పొట్టనబెట్టుకున్నాడు. ఆరా తీసిన పోలీసులకు నిజం తెలియడంతో కంగుతిన్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
 
రామాంజి అనే వ్యక్తి పత్తికుంటపల్లిలో ఉండే మారెక్కను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత సంజీవమ్మ అనే పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉందని భార్యను చంపేశాడు. శవాన్ని ఇంట్లోనే గొయ్యి త్రవ్వి పాతిపెట్టాడు. నాలుగేళ్ల పాటు ప్రియురాలితో కలిసి రాసలీలలు సాగించాడు. చివరికి ప్రియురాలితో విభేదాలు తలెత్తడంతో ఆమెను కూడా హత్య చేసాడు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు విచారించడంలో గుట్టు బయటకు వచ్చింది. ఇంట్లో శవాన్ని పాతిపెట్టిన చోటులో త్రవ్వించి అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. ప్రియురాలి శవానికి కూడా అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రియురాలి హత్యతో భార్య మర్డర్ వెలుగులోకి రావడం కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments