Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం.. సంవత్సరం తిరగకుండానే యువతి ఆత్మహత్య..

ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వె

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (12:35 IST)
ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన తేజశ్వని (20) అనే యువ‌తి తిరుపతిలో ఉన్న తన బంధువుల ఇంటికి పదే పదే వెళ్లేదని, ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన యువ‌కుడు ప్రశాంత్‌పాల్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిపారు. 
 
వీరిద్ద‌రూ గ‌త ఏడాది పెళ్లి చేసుకొని పుంగనూరులో ఉన్నారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే వీరిద్ద‌రి మధ్య తీవ్ర మనస్పర్ధలు వ‌చ్చాయ‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం తన భర్త ప్రశాంత్‌పాల్‌కు ఫోన్ చేసిన తేజశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులు తెలిపారు. ప్రశాంత్ ఇంటికి చేరుకునే పురుగుల మందు తాగేసిందని.. ఆస్పత్రిలో చేర్చేందుకు ముందే చనిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments