Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం.. సంవత్సరం తిరగకుండానే యువతి ఆత్మహత్య..

ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వె

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (12:35 IST)
ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన తేజశ్వని (20) అనే యువ‌తి తిరుపతిలో ఉన్న తన బంధువుల ఇంటికి పదే పదే వెళ్లేదని, ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన యువ‌కుడు ప్రశాంత్‌పాల్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిపారు. 
 
వీరిద్ద‌రూ గ‌త ఏడాది పెళ్లి చేసుకొని పుంగనూరులో ఉన్నారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే వీరిద్ద‌రి మధ్య తీవ్ర మనస్పర్ధలు వ‌చ్చాయ‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం తన భర్త ప్రశాంత్‌పాల్‌కు ఫోన్ చేసిన తేజశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులు తెలిపారు. ప్రశాంత్ ఇంటికి చేరుకునే పురుగుల మందు తాగేసిందని.. ఆస్పత్రిలో చేర్చేందుకు ముందే చనిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments