Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న వారిపైకి దూసుకొచ్చిన లారీ.. ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (10:33 IST)
విజయవాడ రాణిగారితోట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వారిధి వద్ద నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
చేపల లోడుతో బెంజిసర్కిల్ నుంచి లారీ గుంటూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో హైవే మార్గం అనుకుని డ్రైవర్ వారధికి అనుసంధానంగా ఉన్న వేరొక రూట్ లోకి లారీని తీసుకెళ్లాడు. ముందుకు వెళ్లిన తర్వాత ఆ రూటు హైవేకు వెళ్లేది కాదని ఒక్కసారిగా లారీ ని పక్కకు తిప్పాడు. 
 
దీంతో అక్కడే నిద్రిస్తున్నవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కోటేశ్వరమ్మ(55), సుబ్రహ్మణ్యం(6) ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments