Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (16:47 IST)
తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొందడం ఖాయమని శైలజానాథ్ అన్నారు. 
 
శైలజానాథ్ ఇలా చెబుతుండగా పక్కనే ఉన్న కొంతమంది భక్తులు పకపకా నవ్వుతూ కనిపించారు. దీంతో శైలజానాథ్ మాత్రం వాటిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు బాగా అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు శైలజానాథ్.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments