Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పై ట్విట్ చేసిన నారా లోకేష్..!! ఏమన్నారు?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (12:58 IST)
హుదూద్ బాధితుల కోసం ఖర్చు పెడతానన్న సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారో జగన్ చెప్పాలని పై టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం జగన్ రూ. 50 లక్షలు ఇస్తామని గతంలో ప్రకటించారని లోకేష్ అన్నారు. 
 
ఆ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారో? వెల్లడించాలని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుని సోషల్ మీడియాను వాడుకోవడంలో నారా లోకేష్ ముందుంటున్నారు. వైరి పక్ష నేతలైన కేసీఆర్, జగన్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం తరపున పాగా వేయాలనుకుంటున్న లోకేష్ కు సోషల్ మీడియాపై మంచి పట్టు ఉంది. అందుకే మోడీ బాటలో నడుస్తూ దొరికిన సాంకేతికతతో వైరి వర్గాలపై విరుచుకుపడుతుంటారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments