Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంపెనీలను జగన్ పో..పో... తెలంగాణ రా..రా: లోకేష్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:43 IST)
తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం..జగ్లక్ పాలన చూస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల వృథా ఖర్చు తప్ప ప్రయోజనం లేదన్నారు.

ఉద్యమం చేస్తున్నవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఒక్క జీవోతో కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రాయిటర్స్‌పై ఎల్లో మీడియా అంటూ విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

కంపెనీలను జగన్ పో..పో అంటుంటే..తెలంగాణ రా..రా అంటోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments