Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంపెనీలను జగన్ పో..పో... తెలంగాణ రా..రా: లోకేష్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:43 IST)
తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం..జగ్లక్ పాలన చూస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల వృథా ఖర్చు తప్ప ప్రయోజనం లేదన్నారు.

ఉద్యమం చేస్తున్నవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఒక్క జీవోతో కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రాయిటర్స్‌పై ఎల్లో మీడియా అంటూ విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

కంపెనీలను జగన్ పో..పో అంటుంటే..తెలంగాణ రా..రా అంటోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments