Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 14న లోక్ అదాలత్

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్  ఆధాలత్  కు సంబంధించిన కేసుల పరిష్కారానికి డిసెంబరు 2 ,సోమవారం నుండి హైకోర్టులో ముందస్తు బెంచీలు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రటరీ యం. వి.రమణకుమారి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
 
హైకోర్టులో పెండింగులో ఉన్న మోటారు వాహన ప్రమాద సంబంధ అప్పీళ్ళు , సర్వీస్ రిట్స్, పెన్షన్ రిట్స్, రెవెన్యూ కేసులు , ల్యాండ్ ఎక్విజిషన్ అప్పీళ్ళు , చెక్ బౌన్స్ అప్పీళ్సు, కుటుంబ తగాదాలు, రాజీపడదగిన క్రిమినల్ అప్పీళ్ళు, ఎపిఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని రిట్స్, మనీ అప్పీళ్ళు, బ్యాంక్, చిట్ ఫండ్  కేసులకు సంబంధించిన అప్పీళ్ళు మొదలైన కేసులు జాతీయ  లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం  0863 - 2372604 ఫోన్ నెంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించవచ్చునని ఆమె  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments