Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బల్లి బిర్యాని.. బాబోయ్

విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వె

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (23:05 IST)
విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వెంటనే ఆ ఇద్దరూ వికారంతో వాంతులు చేసుకున్నారు. 
 
అస్వస్థతకు గురయిన ఇద్దరిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్లి బిర్యానీ వడ్డించిన హోటల్‌పై ఇతర వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు వచ్చేలోపే హోటల్ సిబ్బంది బిర్యానీ మొత్తాన్ని బయటపారేశారు. పుడ్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌కు వచ్చి వంటకాలు జరుపుతున్న గదులను పరిశీలించారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తున్నట్టు అధికారుల గుర్తించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments