Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బల్లి బిర్యాని.. బాబోయ్

విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వె

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (23:05 IST)
విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వెంటనే ఆ ఇద్దరూ వికారంతో వాంతులు చేసుకున్నారు. 
 
అస్వస్థతకు గురయిన ఇద్దరిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్లి బిర్యానీ వడ్డించిన హోటల్‌పై ఇతర వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు వచ్చేలోపే హోటల్ సిబ్బంది బిర్యానీ మొత్తాన్ని బయటపారేశారు. పుడ్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌కు వచ్చి వంటకాలు జరుపుతున్న గదులను పరిశీలించారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తున్నట్టు అధికారుల గుర్తించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ

హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల

సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తింటున్నారా.. ఐతే అదే కారణం?

కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు

ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?

233వ స్టోర్‌ను తెలంగాణలో ప్రారంభించిన వెస్ట్‌సైడ్

తర్వాతి కథనం
Show comments