Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడే ఏపీలో మద్యం దుకాణాల కోసం లాటరీ

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీలో భాగంగా, ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. అనంతరం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునఃపరిశీలంచాలని అబ్కారీ శాఖ భావిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5764 దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15వ తేదీన ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం