Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు... పదో తేదీ నుంచి అమలు

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (11:51 IST)
తిరుపతి - సికింద్రాబాద్ లింగంపల్లి ప్రాంతాల మధ్య తిరిగే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ రైలు లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ మార్చిన వేళలు ఈ నెల పదో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రైలు పదో తేదీ నుంచి ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుందని సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. 
 
సాయంత్రం 5:50 గంటలకు బేగంపేట, 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. బీబీనగర్‌ 6:49 గంటలకు, 7:30 గంటలకు రామన్నపేట, 7:40కి చిట్యాల, 8 గంటలకు నల్గొండ చేరుకునే రైలు.. 9:47కు సత్తెనపల్లి, 11 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 
 
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు. ఈ నెల పదో తేదీ నుంచే ఈ వేళలు అమల్లోకి వస్తాయని, ప్రయాణికులు గుర్తించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments