మళ్లీ గెలుస్తాం, టీడీపికి బుద్ధి చెపుదాం అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్, నెటిజన్స్ ఏమంటున్నారు?

ఐవీఆర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (14:25 IST)
సోషల్ మీడియాలో కాస్త క్రమశిక్షణ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి " కష్టాలు కొత్తేం కాదు.. గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి... భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎన్నో కష్టాలని, బాధల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మన వైస్సార్సీపీ. నిలబడతాం.. తలపడతాం... పోరాడుతాం.... మళ్ళీ గెలుస్తాం.... టీడీపీకి బుద్ధి చెపుదాం.'' అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments