Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ గెలుస్తాం, టీడీపికి బుద్ధి చెపుదాం అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్, నెటిజన్స్ ఏమంటున్నారు?

ఐవీఆర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (14:25 IST)
సోషల్ మీడియాలో కాస్త క్రమశిక్షణ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి " కష్టాలు కొత్తేం కాదు.. గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి... భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎన్నో కష్టాలని, బాధల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మన వైస్సార్సీపీ. నిలబడతాం.. తలపడతాం... పోరాడుతాం.... మళ్ళీ గెలుస్తాం.... టీడీపీకి బుద్ధి చెపుదాం.'' అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments