Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరులకు మెరుగైన సేవలందిద్దాం: విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:54 IST)
విజ‌య‌వాడలో వివిధ రంగాల్లో సేవ‌లందిస్తున్న రోట‌రీ, ల‌య‌స్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌తో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాలయంలో స‌మావేశ‌మ‌య్యారు.

న‌గ‌రంలో  విద్య,  వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మ‌రింతమందికి సేవ‌లందేలా న‌గ‌ర పాలక సంస్థతో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు రావాల‌ని రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు. ఇప్ప‌టికే  రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ అధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అనేక సేవలందిస్తున్నార‌ని పేర్కొంటూ వారిని క‌మిష‌న‌ర్ అభినందించారు.

ముఖ్యంగా ర‌క్త‌దానం, కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం,  ప్రతిభ గల విద్యార్థులకు ఉప‌కార వేత‌నాలు అందించ‌డం వంటి సేవలందిస్తున్నార‌ని తెలిపారు.

స‌మావేశంలో రోట‌రీ, ల‌య‌న్స్ ప్ర‌తినిధులు కెఎన్ఎస్ఆర్ ప్రసాద్, వి.కేశవరావు,  వి.వెంకటేశ్వరరావు, వై.పార్ధసారధి, ర‌వీంద్ర, దుర్గా, జోనికుమారి, శాంతి, శంకర గుప్త  త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments