Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో చిరుతపులి సంచారం

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:22 IST)
శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్‎లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్న చెట్ల పొదలలో ఆవును చంపి చిరుతపులి రక్తం తాగింది.

చిరుత దాడిలో ఆవు మృతి చెందడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే రింగ్ రోడ్ వద్దకు చేరుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి..ఆవు మృతి సోమవారం రాత్రి జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవిలోవున్న ఆవు మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు దహనం చేశారు.

ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చిరుత కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments