Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో చిరుతపులి సంచారం

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:22 IST)
శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్‎లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్న చెట్ల పొదలలో ఆవును చంపి చిరుతపులి రక్తం తాగింది.

చిరుత దాడిలో ఆవు మృతి చెందడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే రింగ్ రోడ్ వద్దకు చేరుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి..ఆవు మృతి సోమవారం రాత్రి జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవిలోవున్న ఆవు మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు దహనం చేశారు.

ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చిరుత కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments