Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత..

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (09:42 IST)
తిరుమలలో చిరుత పులుల సంచారం గురించి తెలిసిందే. తాజాగా తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గతేడాది కూడా ఓ చిరుత ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ప్రవేశించి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా చిరుత క్యాంపస్‌లో తిరగడం గమనించిన వర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు.  
 
వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఆవరణలో చిరుత సంచరించినట్టు అధికారులు తెలిపారు. వర్సిటీ ఆవరణలో తిరుగుతున్న కుక్కలను చంపేందుకు చిరుత ప్రయత్నించిందని వెల్లడించారు. ఇంకా కుక్కలపై చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలు వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని వర్సిటీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments