Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగారూ... లీకేజీ చిన్నదే కానీ ప్యాకేజీ ఎంతో చెప్పండి... ఆళ్ల

అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 100

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:23 IST)
అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే లీకులా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
మంత్రి నారాయణ ఇదేదో చిన్న విషయమనీ, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సహేతుకంగా లేదన్నారు. లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలన్నారు. అమరావతి సచివాలయంలో ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చాంబరులోకి నీళ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇప్పుడు ఏకంగా మంత్రుల చాంబర్లకే చిల్లులు పడి నీళ్లు కారుతుంటే మంత్రిగారికి అది చిన్న విషయం అనిపిస్తుందనీ, అమరావతి సచివాలయంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments