Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగారూ... లీకేజీ చిన్నదే కానీ ప్యాకేజీ ఎంతో చెప్పండి... ఆళ్ల

అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 100

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:23 IST)
అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే లీకులా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
మంత్రి నారాయణ ఇదేదో చిన్న విషయమనీ, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సహేతుకంగా లేదన్నారు. లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలన్నారు. అమరావతి సచివాలయంలో ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చాంబరులోకి నీళ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇప్పుడు ఏకంగా మంత్రుల చాంబర్లకే చిల్లులు పడి నీళ్లు కారుతుంటే మంత్రిగారికి అది చిన్న విషయం అనిపిస్తుందనీ, అమరావతి సచివాలయంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments