Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నూతన పారిశ్రామిక విధానం ప్రారంభం: మంత్రి గౌతంరెడ్డి, రోజా వివరణ

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చే రాయితితో పాటు వాటికి అందించే మౌలిక సదుపాయాలు కల్పన, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ రెడ్డి, ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా వివరించారు.
 
నూతన పారిశ్రామిక విధానాన్ని వారిరువురు కలిసి ప్రారంభించారు. ఈ పాలసీ 2020-23 మధ్య అమలులో ఉంటుంది. ఇందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలు పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. దీనికి వైఎస్సార్ వన్ పేరిట మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్‌తో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు.
 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సీఎం జగన్ మహిళా పక్షపాతి న్నారు. రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ, ఇది యువతకు ఉపాధి కల్పిస్తుందని గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ రాయితీ కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments