Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నూతన పారిశ్రామిక విధానం ప్రారంభం: మంత్రి గౌతంరెడ్డి, రోజా వివరణ

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చే రాయితితో పాటు వాటికి అందించే మౌలిక సదుపాయాలు కల్పన, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ రెడ్డి, ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా వివరించారు.
 
నూతన పారిశ్రామిక విధానాన్ని వారిరువురు కలిసి ప్రారంభించారు. ఈ పాలసీ 2020-23 మధ్య అమలులో ఉంటుంది. ఇందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలు పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. దీనికి వైఎస్సార్ వన్ పేరిట మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్‌తో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు.
 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సీఎం జగన్ మహిళా పక్షపాతి న్నారు. రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ, ఇది యువతకు ఉపాధి కల్పిస్తుందని గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ రాయితీ కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments