Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (17:39 IST)
ఉన్నత విద్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తో మంత్రి సురేష్ మాట్లాడారు. ఇప్పటికే 10వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయటం జరిగింది.

ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పై సమీక్షించటం జరిగింది. యూనివర్సిటీ లలో పరీక్షల నిర్వహణ, ఆన్లైన్ తరగతులు నిర్వహించటం, కోవిడ్ ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహణకు విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాప్ టాప్ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.

జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్ ఇచ్చే కార్యక్రమంపై సమీక్షించారు. కరోనా తీవ్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి త్వరలోనే ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments