Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (17:39 IST)
ఉన్నత విద్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తో మంత్రి సురేష్ మాట్లాడారు. ఇప్పటికే 10వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయటం జరిగింది.

ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పై సమీక్షించటం జరిగింది. యూనివర్సిటీ లలో పరీక్షల నిర్వహణ, ఆన్లైన్ తరగతులు నిర్వహించటం, కోవిడ్ ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహణకు విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాప్ టాప్ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.

జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్ ఇచ్చే కార్యక్రమంపై సమీక్షించారు. కరోనా తీవ్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి త్వరలోనే ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments