Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

ఐవీఆర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (23:09 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకంగా 15 నుంచి 20 శాతం పెంపు వుండనుంది. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలో జనవరి 15 లోపుగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్-స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోందని అన్నారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ విలువలను ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలుసుకున్న తర్వాతే నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments