కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

ఐవీఆర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (23:09 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకంగా 15 నుంచి 20 శాతం పెంపు వుండనుంది. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలో జనవరి 15 లోపుగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్-స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోందని అన్నారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ విలువలను ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలుసుకున్న తర్వాతే నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments