Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల్లో 75 శాతానికి పెరిగిన భూముల మార్కెట్ విలువ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:43 IST)
ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  కొత్తగా ఏర్పాటైన 11 జిల్లాలు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
కొత్త జిల్లాలు ఏర్పాటైన రెండు రోజుల్లోనే ప్రత్యేక మార్కెట్ రివిజన్ పేరిట భూముల విలువను ప్రభుత్వం పెంచింది. ఇక మిగతా జిల్లాల్లో(రాష్ట్ర వ్యాప్తంగా) పెంచిన భూముల ధరలు ఆగష్టు నుంచి అమల్లోకి రానున్నాయి.
 
ఇకపోతే.. జాతీయ రహదారులు, స్థానిక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వంటి తదితర అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఆమేరకు ఆయా ప్రాంతాల్లో డిమాండ్ బట్టి భూముల మార్కెట్ విలువను 13-75 శాతం మేర పెంచినట్లు తెలిసింది. మార్కెట్ విలువ పెంచడంతో రెజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments