Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత చెల్లెలిని నడిరోడ్డుపై వివస్త్రను చేసిన అన్న....?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (20:29 IST)
తూర్పు గోదావరిజిల్లాలో అమానుషం జరిగింది. బిక్కవోలు దళితపేటలో దళిత మహిళలపై దాష్టీకానికి దిగారు. తల్లి కూతుళ్ళను వివస్త్రను చేసి హింసించారు బంధువులు. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం బయటకు వచ్చింది. 
 
సాల్మన్ రాజు, విశాఖలో ఎస్‌బిఐ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు గోదావరిజిల్లా బిక్కవోలు దళితపేటలో ఈయనకు తన తండ్రి ఇచ్చిన స్థలం ఉంది. సాల్మన్ రాజు చెల్లెలు మంగావేణికి కూడా ఇక్కడే స్థలం ఉంది. ఇద్దరికీ పక్కపక్కనే స్థలాలు ఉన్నాయి. అయితే ఇద్దరి మధ్య స్థల వివాదం నడుస్తోంది. స్థలం మధ్యలో గోడ కట్టవద్దని సాల్మన్ రాజు, గోడ కట్టాలని చెల్లెలు వేణిలు పట్టుబడుతూ వచ్చారు.
 
అయితే నిన్న మంగావేణి గోడ కట్టేందుకు ప్రయత్నించగా తన బంధువులను వెంట పెట్టుకుని వచ్చిన సాల్మన్ రాజు ఆమెపై దాడికి దిగాడు. నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు. అడ్డుగా వచ్చిన మంగావేణి కుమార్తెను కూడా వివస్త్రను చేశాడు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments