Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారమివ్వాలి : లక్ష్మీపార్వతి డిమాండ్

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:17 IST)
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని వైకాపాలో చేరిన ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆమె బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బుధవారం ధర్నా చేశారు. 
 
ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి ఆమె మాట్లాడుతూ... ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని అన్నారు. కేంద్రానికి రాసిన లేఖలో ఎన్టీఆర్ పేరు లేదని విమర్శించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్ అని, తెలుగు ప్రజలు ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ, అది కార్యరూపం దాల్చడం లేదు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments