Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ సన్యాసం కొనసాగిస్తానంటున్న ఆంధ్రా ఆక్టోపస్

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (16:35 IST)
సాధారణంగా రాజకీయ నాయకులంటే మాట మీద నిలబడడం చాలా తక్కువ... ఈ కోవలో కూడా లగడపాటి కొత్త ఒరవడిని సృష్టించారనే చెప్పుకోవాలి. వివరాలలోకి వెళ్తే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి తన రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తాననీ.. ఏ పార్టీలోనూ చేరబోననీ, వ్యాపారాలు చేసుకుంటానని ప్రకటించారు. 
 
మంగళవారం కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. గత ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపార కార్యకలాపాల్లో మునిగి ఉన్న ఆయన... ఇప్పడు సార్వత్రిక ఎన్నికలు రావడంతో తన రాజకీయ సన్యాసానికి సన్యాసం ఇచ్చేసి ఏదైనా పార్టీలో చేరి పోటీచేస్తారా అన్న దానిపై అంతటా ఆసక్తి ఉండేది. అయితే ఈ విషయంపై ఆయన మంగళవారం క్లారిటీ ఇస్తూ రాజకీయ సన్యాసం కొనసాగిస్తానని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments