Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌-లగడపాటిల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.. ఆంధ్రా ఆక్టోపస్ అంతా మాటన్నారా?

తెలుగు రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. లగడపాటి.. ప్రస్తుతం ఏకమైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ దీక్షను అపహాస్యం చేసి, తెలంగాణా ఉద్యమానికి 'శిఖండి' లాంటోడని తీవ్రమైన వ్యతిరేకత కూడగట

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (17:10 IST)
తెలుగు రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. లగడపాటి.. ప్రస్తుతం ఏకమైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ దీక్షను అపహాస్యం చేసి, తెలంగాణా ఉద్యమానికి 'శిఖండి' లాంటోడని తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకున్న లగడపాటి.. ఇప్పుడు సడన్‌గా ఇలా ప్లేట్ ఫిరాయించారు.

రాజకీయాలకు దూరంగ ఉంటున్న లగడపాటి.. యాదాద్రిలో మెరిశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యదర్శనం తర్వాత.. లగడపాటి చెప్పిన నాలుగు మాటలు మాత్రం ఆణిముత్యాల్లా అనిపించాయి. యాదాద్రిని వృద్ధి చేయాలన్న ఆలోచనే అద్భుతమని.. దీనికి నడుం కట్టిన కేసీఆర్ ధన్యుడని లగడపాటి కొనియాడారు. 
 
ఆధునీకరణ పనులు పూర్తయితే.. యాదాద్రి తిరుమల కొండను మరిపిస్తుందని.. ఆ క్రమంలో కేసీఆర్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించాల్సిదేనని చెప్పి.. మరో స్టెప్ ముందుకేశారు. ఇంకేంముంది... రాజకీయ జోస్యం చెప్పడంలో ఆరితేరి.. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న ఘనత లగడపాటి రాజగోపాల్ ఖాతాలో వుంది. ఆలెక్కన ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పిన మాటలు కూడా నిజమవుతాయా అని అందరూ భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments