Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు దూరమని చెప్పా.. దానికి కట్టుబడి ఉన్నా : లగడపాటి

రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:51 IST)
రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. 
 
ఆ తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమన్నారు. తాను వ్య‌క్తిగ‌తంగానే చంద్ర‌బాబుని క‌లిశాన‌ని, చంద్రబాబుతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని లగడపాటి అన్నారు. 
 
తాను రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటాన‌ని గ‌తంలోనే స్ప‌ష్టం చేశాన‌ని, ఇప్ప‌టికీ అదే మాట‌పై నిల‌బ‌డి ఉన్నాన‌ని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబుతో లగడపాటి టచ్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీటికి లగడపాటి తెరదించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments