Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో టీడీపీ గెలుస్తుంది కానీ.. లగడపాటి సర్వే ఏం చెపుతుంది...

ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ప

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:56 IST)
ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్‌పై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఈ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని లగడపాటి జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని, అందువల్ల ఫలితంలో మార్పు వస్తుందన్నారు. 
 
పోలింగ్‌ శాతం పెరిగినందున టీడీపీ 10శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments