Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో టీడీపీ గెలుస్తుంది కానీ.. లగడపాటి సర్వే ఏం చెపుతుంది...

ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ప

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:56 IST)
ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్‌పై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఈ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని లగడపాటి జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని, అందువల్ల ఫలితంలో మార్పు వస్తుందన్నారు. 
 
పోలింగ్‌ శాతం పెరిగినందున టీడీపీ 10శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments