Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార రొంపిలోకి విద్యార్థినులను ప్రోత్సహించిన మహిళా ప్రొఫెసర్‌కు ఏడేళ్ళ జైలుశిక్ష

Webdunia
సోమవారం, 2 నవంబరు 2015 (16:48 IST)
విద్యార్థినులను వ్యభిచారం చేయాల్సిందిగా ప్రోత్సహించిన కేసులో తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు తిరుపతి కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సోమవారం వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ వసంతకుమారి తన వద్ద చదువుకునే విద్యార్థినులను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సింది పోయి.. వ్యభిచారం చేయాల్సిందిగా ప్రోత్సహించింది. దీనిపై పలువురు బాధిత విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించడంతో తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత గత సంవత్సరం మహిళా ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన కింది కోర్టు ఆమె చేసింది తీవ్రమైన నేరమని అభిప్రాయపడుతూ, ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన తీర్పును తిరుపతి కోర్టులో వసంత కుమారి సవాల్ చేయగా, ఆ కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments