ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే అది కోసేస్తానంటున్న అఘోరి!! (Video)

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (13:27 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటి కట్టడికి ఎన్నో రకాలైన చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ ఈ ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటిస్తున్న ఓ మహిళా అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆడబిడ్డలు, మహిళలపై జరురుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరని, మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయాన్ని ఆమె సోమవారం దర్శించుకున్నారు. శంషాబాద్ నగరంలో ధ్వంసమైన గుడి వద్ద మహాతాండవం ఆడబోతున్నట్టు ఆమె ప్రకటించారు. దీన్ని దమ్ముంటే ఆపాలంటూ అఘోరి సవాల్ విసిరారు. 
 
ఇదిలావుంటే, అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో అఘోరి పూజలు చేశారు. అంతకు ముందు స్నానాల ఘాట్‌లోకి కారుతో సహా వెళ్లే ప్రయత్నం చేయగా.. కారుకు రాళ్లను పోలీసులు అడ్డుపెట్టి ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ కనిపించిన హడావిడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత అతిథి మర్యాదలతో అఘోరికి స్వామివారి దర్శనాన్ని అధికారులు కల్పించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments