లడ్డూ వివాదం.. స్వరూపానంద స్వామి ఎక్కడికెళ్లారో... మౌనం ఎందుకు?

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (15:24 IST)
స్వరూపానంద స్వామి గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేవారు. హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు స్వామి స్వరూపానంద సరస్వతి సహాయం తీసుకున్నారు. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు ఆలయ యాత్రలు కూడా చేశారు. 
 
ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామి జగన్‌కు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. అప్పటి చంద్రబాబు నాయుడుపై రాజకీయ విమర్శల కోసం ఆశ్రయించేవారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రతి విషయంలో స్వామి సలహాలు తీసుకునేవారు.
 
అయితే ప్రస్తుతం జరుగుతున్న తిరుమల లడ్డూ వివాదంపై స్వరూపానంద స్వామి మౌనం వహించారు. తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశంపై స్పందించింది. 
 
అయితే స్వామి వారు మాత్రం నోరు మెదపట్లేదు. స్వరూపానందకు ఎకరం లక్ష రూపాయలతో 15 కోట్ల భూమిని జగన్ బహుమతిగా ఇవ్వడం కూడా చేశారు. ఆ తర్వాత స్వామి వారి ఆశ్రమం భద్రత కోసం అప్పటి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు వెచ్చించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments