Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదని కోడలిని చంపి సూసైడ్ చేసుకున్న మామ...

కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (10:29 IST)
కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు. ఈ విషయం గ్రహించిన కోడలు.. మామను ఓ కంట కనిపెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో కోర్కె తీర్చాలంటూ కోడలిని మామ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
 
దీంతో ఆవేశం ఆపుకోలేని మామ రోకలిబండతో కోడలిని కొట్టి చంపాడు. ఆమె చనిపోవడంతో భయపడిన మామ, ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments