Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదని కోడలిని చంపి సూసైడ్ చేసుకున్న మామ...

కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (10:29 IST)
కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు. ఈ విషయం గ్రహించిన కోడలు.. మామను ఓ కంట కనిపెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో కోర్కె తీర్చాలంటూ కోడలిని మామ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
 
దీంతో ఆవేశం ఆపుకోలేని మామ రోకలిబండతో కోడలిని కొట్టి చంపాడు. ఆమె చనిపోవడంతో భయపడిన మామ, ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments