Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళపారాణి ఆరకముందే భర్తకు విషమిచ్చిన భార్య.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (12:28 IST)
కాళ్ళపారాణి ఆరకముందే ఓ భార్య కట్టుకున్న భర్తకు విషమిచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకు.. అదే జిల్లాకు చెందిన మదనంతపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. 
 
వీరి వివాహం జరిగిన వారం రోజులకు అత్తవారి ఇంటికి వెళ్లిన లింగమయ్యకు.. భార్య పాలల్లో విషం కలిపి ఇచ్చింది. అవి తాగిన భర్త అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లింగమయ్య సోదరుడు అతడిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
లింగయ్య శరీరంలో విషం ఉందనీ, మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో లింగయ్యను అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments