Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్-టీడీపీల మధ్య ఘర్షణ: ఒకరు మృతి!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (11:58 IST)
ఏపీలో రాజకీయ కక్షలకు ఒక వ్యక్తి బలైపోయాడు. అయితే ఇది ప్రదాన ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య తగాదా కాకుండా కాంగ్రెస్, టీడీపీల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. 
 
డోన్ మండలం కొత్తబురుజులో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరగ్గా శాంతిరాజు అనే వ్యక్తి మరణించాడు. 
 
అతను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి రాజకీయ కారణాలా?లేక పాత కక్షల కారణమా అనేది తెలియాల్సి వుంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments