Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ దాడికి నిరసనగా... నంద్యాలలో బంద్‌

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:18 IST)
కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాడు నంద్యాలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడిచేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో కౌన్సిలర్లపై దాడిని నిరసిస్తూ టీడీపీ పార్టీ నంద్యాల బంద్‌కి పిలుపునిచ్చింది. దీంతో నంద్యాలలోని విద్యా, వ్యాపార సంస్థలు, కార్యాలయాలను శనివారం మూసివేశారు. 
 
కాగా కౌన్సిలర్ల మీద దాడికి సంబంధించి అదే సమావేశంలో వుండి వైసీపీ సభ్యులను దాడికి ప్రేరేపించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీద రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments