Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో కంపించిన భూమి

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (11:31 IST)
కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పోస్టాఫీసు ప్రాంతంలో దాదాపు 14 గోడలు, పైకప్పులకు చీలికలు వచ్చాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో సోమవారం భూమి కంపించింది. సిమెంట్‌ రోడ్లు కూడా నెర్రెలు ఇచ్చాయి.
 
వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవి గ్రామానికి వచ్చి పగుళ్లు వచ్చిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు పగుళ్లు వచ్చి నష్టపోయినవారికి పరిహారం అందేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments