Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో కంపించిన భూమి

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (11:31 IST)
కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పోస్టాఫీసు ప్రాంతంలో దాదాపు 14 గోడలు, పైకప్పులకు చీలికలు వచ్చాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో సోమవారం భూమి కంపించింది. సిమెంట్‌ రోడ్లు కూడా నెర్రెలు ఇచ్చాయి.
 
వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవి గ్రామానికి వచ్చి పగుళ్లు వచ్చిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు పగుళ్లు వచ్చి నష్టపోయినవారికి పరిహారం అందేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments