Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో భారీ మోసం : నలుగురి అరెస్టు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (15:24 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశఆరు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన కొందరు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఓర్వకల్లులో పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షలు వసూలు చేశారు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ సృష్టించారు. 
 
రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకు, అల్లూరులో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటివరకు నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దళారులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments