కర్నూలు జిల్లాలో భారీ మోసం : నలుగురి అరెస్టు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (15:24 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశఆరు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన కొందరు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఓర్వకల్లులో పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షలు వసూలు చేశారు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ సృష్టించారు. 
 
రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకు, అల్లూరులో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటివరకు నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దళారులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments