Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు 5 వేల రూపాయలు, కుప్పంలో మామూలుగా లేదుగా?

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (20:17 IST)
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రచారానికి వెళుతూ ఓటర్లను బయటకు పిలిచి నగదు పంచేస్తున్నారు పార్టీల కార్యకర్తలు. ఓటుకు 3 వేల నుంచి 5 వేల రూపాయలు పంచుతున్నట్లు టిడిపి నాయకులు వైసిపి పైన ఆరోపిస్తున్నారు. వైసిపి డబ్బులు పంపిణీ చేసే వీడియోలు ఇవిగో అంటూ చూపిస్తున్నారు.

 
మరికొన్ని చోట్ల స్లిప్పులు ఒకచోట.. నగదు మరో చోట ఓటర్లకు ఇస్తున్నారు. వైసిపికి పోటీగా టిడిపి నేతలు కూడా డబ్బులు పంచుతున్నారట. ఆ వీడియోలు బయటకు వచ్చాయి.

 
1500 నుంచి 2,500 రూపాయలు ఒక ఓటుకు పంచుతున్నారట. ప్రచారంలోనే కరపత్రాల మధ్యలో డబ్బులు పంపిణీ చేస్తున్నారట. ప్రతిష్టాత్మకంగా మారిన కుప్పం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి, టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments