Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ విశ్లేషకుడు 'కుండబద్ధలు' సుబ్బారావు ఇకలేరు

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (16:26 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండబద్ధలు సుబ్బారావుగా గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ వచ్చిన ఆయనను ఆదివారం ఆస్పత్రిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు సంతాపం తెలిపారు. 
 
కాగా, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కుండబద్ధలు సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ పోలీసులు నోటీసులు కూడా పంపించారు. ఈ విచారణకు వెళ్లకుండానే ఆయన కన్నమూశారు.
 
కాటా సుబ్బారావు మృతితో ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. కాగా, ఈయన కుండబద్ధలు అనే యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తూ ప్రభుత్వ తప్పొప్పులను విశ్లేషిస్తూ గుర్తింపుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments