Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలకు రెడీ.. ఎప్పుడు మాట్లాడుకుందాం: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:30 IST)
తెలంగా రాష్ట్ర సర్కారు ఇరు రాష్ట్రా మధ్య గల సమస్యలను సామరస్యంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని విమర్శించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు.
 
ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నించినా వదలబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల అన్నీ అంశాలను నెరవేర్చడంతో పాటు కరెంట్ కోతకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments