Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రాష్ట్రానికి కొత్త ఏడాదిలో తీపి కబురు: కేటీఆర్

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (12:57 IST)
కొత్త రాష్ట్రానికి కొత్త ఏడాదిలో తీపి కబురు అందనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ..  వచ్చే ఏడాది జనవరిలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి రానుందన్నారు. 
 
త్వరలో ఏర్పాటు కానున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని చెప్పిన ఆయన సదరు సోలార్ ప్లాంట్ నుంచి జనవరిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందన్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments